ప్రాంతీయం

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

118 Views

దౌల్తాబాద్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ దార సత్యనారాయణ, దళిత సంఘం నాయకుడు సంభాగ యాదగిరి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మల్లేశం పల్లి, ఇందుప్రియల్ గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాతగా అంబేద్కర్ నిలిచిపోయారని వారు పేర్కొన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భీంరాజు, కుమార్, నరేష్, శౌరి రెడ్డి, గౌస్, స్వామి, రాములు, బిక్షపతి, సాహెబ్, యాదగిరి, మల్లేశం, ముత్యాల గౌడ్, కిష్టయ్య, కుమార్, అరుణ్ ,సత్తయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు….

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *