77 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ శంభీపూర్ లో ఈరోజు వైభవంగా జరిగిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణంలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ: సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. […]
180 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 2) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శేర్దని రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురి మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి అందజేశారు.వీరితో పాటు రాజు, రాజంగారి మహేష్,శెర్దని మహేష్,స్వామి గౌడ్, బబ్లూ గౌడ్,స్వామి,రాజు,హరికృష్ణ,అనిల్,మహేష్,ప్రశాంత్,నరేష్ తదితరులు ఉన్నారు. Poll […]
80 Viewsకూచిమంచి అక్టోబర్ 29 :కరోన కాలంలో కూడా మీతో ఉన్న,కష్టకాలంలో కూడా మీతో ఉన్న,ఈకట్టే కాలే వరకు మీతోనే ఉంటా.. కందాళ. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి. గ్రామ ఎంపీటీసీ బారి తిరపతమ్మ-మల్సూర్,పద్మశాలి మండల నాయకులు లగిశెట్టి వీరబాబు,యూత్ ప్రెసిడెంట్ మూడు వీరబాబు తో పాటుగా 72 కుటుంబాలు,కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈసంధర్భంగా మాట్లాడుతూ […]