రాజకీయం

మాజీ ఎమ్మెల్యే అరూరిని కలిసిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు

214 Views

24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6)

బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ని వర్దన్నపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిశారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అదైర్య పడవద్దని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం కొనసాగిద్దామని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *