85 Viewsబీఆర్ఎస్ పార్టీలో చేరిక మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామానికి చెందిన 70 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, పార్టీని వీడి *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్, మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ సమక్షంలో* బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది… అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిన […]
48 Views నిలిచిన ఆర్టీసీ బస్సులు -పలించని చర్చలు అర్దరాత్రి నుంచి బస్సులు బంద్ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై ప్రభుత్వానికి 41రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చారు. చివరి క్షణంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపినా పలితం లేకపోయింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జెఎసి నేతలు,మూసి సుందరీకరణకు డబ్బులు […]
255 Viewsఏఐఎస్బి ఆధ్వర్యంలో విద్యార్థులు అపోలో కళాశాల నుండి హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐసబ్ ఏ ఐ బి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ & రియాంబర్స్మెంట్ విడుదల చెయ్యాలి ఏ.ఐ.ఎస్.బి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకుడు గడిపే సుజీత్ కుమార్ అక్టోబర్ 5 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా […]