తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ తన హక్కును కార్మెల స్కూల్లో వినియోగించుకున్నారు.
93 Viewsరానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారికే తమ మద్దతు – మారుతీ నగర్ రెసిడెంటియాల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు. ఈ రోజు 27 రంగారెడ్డి నగర్ డివిజన్ మారుతీ నగర్ సంక్షేమ సంగం సభ్యు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారిని తన నివాస కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినందుకు అలాగే తమ ఉద్యోగులకు ఎలా వేళలా ఉంటూ తన సహకారాన్ని అందించినందుకు […]
119 Viewsహామీలు అమలు చేయని బీఆర్ఎస్ ను ఓడించండి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ నవంబర్ 8 సిద్దిపేట జిల్లా చేర్యాల : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను […]
207 Viewsన్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ […]