97 Viewsసెప్టెంబర్ 9 శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విందు వనం రెస్టారెంట్ ని ఈ రోజు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిదిగా విచ్చేసి ఉంది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ పాండు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ సుధీర్ రెడ్డి,కార్పొరేటర్లు, చిట్ల దివాకర్, ఇంద్రజిత్ రెడ్డి, బాలాజీ నాయక్, శ్రీనివాస్ […]
44 Views ఏప్రిల్ లో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఏప్రిల్,మే,జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోవడంతో,రాబోయే కొత్త ధాన్యానికి చోటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.ప్రస్తుతం నెలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు.మూడు […]
100 Viewsవిద్యుత్ షాకుకు గురై పాడే గేదె మృతి సెప్టెంబర్ 6 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది కరెంట్ షాక్ గురై పాడే గేదె మృతి చెందింది చిట్కుల్ గ్రామానికి చెందిన రైతు పోతర్ పల్లి అంజయ్య సన్నాఫ్ ధారయ్య కుటుంబానికి చెందిన గేదె మృతి చెందింది ఉదయం ట్రాన్స్ఫార్మర్ పక్కన మృతి చెందింది అంజయ్య కుటుంబానికి ఆ గేదెనే పెద్దదిక్కుగా ఉండేది జీవనాధారం ఆ గేదె అతనికి ముగ్గురు […]