105 Views హైదరాబాదులో ఏర్పాటుచేసిన పద్మశాలి శంఖారావం కార్యక్రమానికి శంకరపట్నం మండలం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున పద్మశాలీలు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30లక్షల పైచిలుకు జనాభా గల పద్మశాలీలు అన్నిరంగాలలో అణిచివేయబడుతున్నారని పద్మశాలీలకు రాజకీయంగా అవకాశాలు ఏ పార్టీ ఇవ్వడం లేదని, ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలను అన్ని పార్టీలు కేటాయించడానికి ఒత్తిడి తెస్తామని, ఐక్యతతో […]
236 Views18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా తప్పక నమోదు చేయండి మండల్ రెవెన్యూ అధికారి మధిర 21 డిసెంబర్ స్థానిక టీవీఎం స్కూల్లో మండల పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మార్వో మాట్లాడుతూ ది 1-1- 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఫామ్ 6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని […]
171 Views వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె సంబంధిత పోలీస్ స్టేషన్ లో లేదా డయల్ -100 కు సమచారం అందించండి. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. జిల్లాలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశం వేరే […]