అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ పట్టణం లో భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ పాల్గొన్నారు.
274 Views బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో , నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా […]
150 Viewsసెప్టెంబర్ 13 మధిర టౌన్ ఈ రోజు మధిర పట్టణ పర్యటనలో భాగంగా 1. ఎస్సీ వర్గీకరణ అంశం పై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని ఏం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్ధతు తెలియజేసిన బొమ్మెర రామమూర్తి 2.ఏం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు గా ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడిన కూరపాటి సునీల్ మాదిగని శాలువ తో ఘనంగా సన్మాణించిన బొమ్మెర 3.మధిర […]
308 Views-మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (తిమ్మాపూర్ సెప్టెంబర్ 28) దళితుల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు.బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలోని దళిత సంఘాల నాయకులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తమ గ్రామంలో డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి విగ్రహాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.. అనంతరం […]