అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ పట్టణం లో భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ పాల్గొన్నారు.
256 Viewsదౌల్తాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బంది కలగకుండా కృషి చేద్దామని ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత మూడు నెలల నుంచి జరిగిన ఆదాయ వ్యయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు… No Slide Found In […]
480 Viewsకర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిసిన వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 09 : కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు, గతంలో కాంగ్రెస్ పార్టీ లో పనిచేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి కెటిఆర్ ఆద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు, ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ లో పని చేస్తున్న […]
285 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డినీ ప్రకటించిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.చాలా రోజుల నుండి కొనసాగిన ఉత్కంఠకు తెర.. కుషిలో కేకే వర్గం ఉన్నారు.పలు మండలాల్లో టపాసులు కాలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7