రాజకీయం

మంచిర్యాల పట్టణం ఎల్ఐసి కాలనీలో బిజెపి ఎన్నికల ప్రచారం

227 Views

మంచిర్యాల జిల్లా

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని  ఎల్ఐసి కాలనీ, పద్మశాలి కాలనీలలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించి, అభివృద్ధికి మరియు సంక్షేమానికి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *