నేడు మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో నల్ల శంకర్ మరియు అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
242 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ జనవరి 30, మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ వాసులతో కలిసి 2009లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల వర్జినల్ పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వాలని ఈరోజు ప్రజావాణిలో అభ్యర్థన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి దీటి నర్సింలు వెలుముల రాంరెడ్డి ఉచ్చిడి బాల్ రెడ్డి మరియు ఇందిరమ్మ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. No […]
169 Viewsకరీంనగర్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షాబాజ్ ఉల్లా ఖాన్ ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని షాబాజ్ ఉల్లా ఖాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా షాబాజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని, తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర మైనార్టీ […]
268 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లి మండలం లోని నాగసముద్రం, మాకులపేట, వెల్గనూర్, నంబాల గ్రామం లో టిఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు […]