రాజకీయం

ఆర్.ఎం.పి మరియు మేర కులస్తుల ఆత్మీయ సమ్మేళనం

198 Views

మంచిర్యాల పట్టణ ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ సభ్యులు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మంచిర్యాల పట్టణంలోని ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో మేరు కులస్తుల దాదాపు 500 మంది మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *