రాజకీయం

బీ ఆర్ ఎస్ లో చేరిన ఇతర పార్టీ నాయకులు

244 Views

సిద్దిపేట జిల్లా నవంబర్ 23
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

ములుగు మండలంలోని బండ మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు ఈరోజు వంటేరు ప్రతాపరెడ్డి సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా వేసి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాపరెడ్డి.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *