రాజకీయం

మంచిర్యాల ఎసిసి లో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

305 Views

మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ నియోజకవర్గం లో మంచిర్యాల జిల్లా మంచిర్యాలలో 11 వార్డు ACC సుభాష్ నగర్ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 11 వార్డ్ ఇంచార్జ్, మాజీ కౌన్సిలర్ ఎడ్ల లలిత శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 11 వార్డు మాజీ కోఆప్షన్ నజురుద్దీన్ తీగల పద్మారావు ఉమాకాంత్ సునీల్ మహేందర్ జలీల్ మహిళ నాయకులు వార్డ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *