మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామం నుండి సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరిక
ఎమ్మెల్యే నివాసం లో లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామం 25 మంది కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
