ముస్తాబాద్, నవంబర్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమకు మద్దతుగా బూత్ అధ్యక్షులు ఊరడి రాజు ఆధ్వర్యంలో కమలంపువ్వు గుర్తును గడపగడపకు తీసుకెళుతున్న బిజెపి నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అనేక పథకాలను తెలంగాణ రాష్ట్రానికి ప్రవేశపెట్టినవి విస్తారంగారోడ్లు, స్మశానవాటిక, డంపింగ్ యార్డులు, రోడ్లకు ఇరుపక్కల మొక్కలు, డబుల్ బెడ్ రూములు, రైతుల ఖాతాలో కిసాన్ డబ్బులు, రూపాయికి లోబియ్యం, గురించి వివరిస్తూ నరేంద్ర మోడీ తరపున సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా రాణి రుద్రమను అత్యధిక మెజారిటీతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చర్లపెళ్లి రజిత- సుధాకర్ రెడ్డి, సిరిసిల్ల కార్యాలయ సహాయక కార్యదర్శి బాధనరేష్, బాలేశ్వర్ రెడ్డి, అరుణ్ కుమార్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
85 Viewsప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి ఈ నెల 4న ఆదిలాబాద్ లో జరబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లాకు మొదటి సారిగా వస్తున్న ప్రధానమంత్రి కి స్వాగతం పలుకుతున్నామన్నారు. ఈ సభకు ప్రజలు […]
18 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ నీట్ పరీక్షకు భద్రత ఏర్పాట్లు,పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సీపీ రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని రేపు 4న నిర్వహించనున్న నీట్ నిర్వహణకు మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన 04 పరీక్ష కేంద్రాలు తెలంగాణ ఆదర్శ పాఠశాల రాజీవ్ నగర్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, డిగ్రీ కాలేజ్ లోని పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ […]
361 Viewsకోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్.. న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యాస.సుమన్ కు ఉస్మానియా యూనివర్శిటీ హిస్టరీ విభాగంలో పిహెచ్ డి డాక్టరేట్ ప్రకటించారు. తెలంగణ ప్రాంతంలోనీ మాలల సామాజిక ఆర్థిక జీవన విధానం మరియు చారిత్రక నేపద్యం – అనే అంశంపై ఓయూ ప్రొఫెసర్ కే. రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం యాస. సుమన్ కు […]