మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం
భీమవరం మండలం కొత్తపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రసారం నిర్వహించారు.
కాగా, దుర్గం అశోక్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇవ్వండి, చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని ప్రజలను కోరారు.
నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.






