రాజకీయం

కొన్యాల బాల్ రెడ్డి అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

181 Views

సిద్దిపేట జిల్లా నవంబర్ 5
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో కొన్యాల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది.అనంతరం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల నాయకులు కార్యకర్తలు యువత పాల్గోని విజయవంతం చెయ్యడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *