ప్రాంతీయం

బాధితుడి కుటుంబానికి భరోసా….

195 Views

జగదేవపూర్ నవంబర్ 3 :జగదేవపూర్ లో ఇటీవల కొట్టాల స్వామి మరణించిన వార్త తెలుసుకున్న వారి కుటుంబానికి సానుభూతి తెలిపి, కుమ్మరి కనకయ్య మరియు శివాజీ యూత్ వారందరూ కలిసి 50 కిలోలు బియ్యం ఇవ్వడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *