జగదేవపూర్ నవంబర్ 3 :జగదేవపూర్ లో ఇటీవల కొట్టాల స్వామి మరణించిన వార్త తెలుసుకున్న వారి కుటుంబానికి సానుభూతి తెలిపి, కుమ్మరి కనకయ్య మరియు శివాజీ యూత్ వారందరూ కలిసి 50 కిలోలు బియ్యం ఇవ్వడం జరిగింది.
216 Viewsమృతురాలి కుటుంబానికి చిన్ననాటి మిత్రుల ఆర్థిక సహాయం… ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోడం లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు దేవరాజు కు చెందిన చిన్ననాటి స్నేహితులు వెంటనే ఆర్థిక సహాయం అందించి ఉదాహరణ చాటుకున్నారు 5000 రూపాయలు 50 కిలోల బియ్యం అందించారు నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని వారు కోరారు బాధిత కుటుంబాన్ని చిన్ననాటి మిత్రులు […]
161 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం సోమవారం రోజు చందాయిపేట గ్రామంలో ముద్దచర్మ వ్యాధి(LSD)నివారణ టీకాలు కార్యక్రమం ను గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. ఈ టీకాలను ప్రతీ పశువుకు ఇవ్వాలని, ఈ టీకాలను వినియోగించుకోవాలని సర్పంచ్ చూచించారు. వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాధి గోమార్లు, ఈగలు, దోమలు, కేటకాలు ద్వారా వ్యాపిస్తుందని, శరీరం పై బొబ్బలు ఏర్పడుతాయని, కొట్టాలని శుభ్రం చేసుకుని,కీటకాలు రాకుండా పొగ పెట్టాలని రైతులు కు […]
135 Viewsకోర్టు తీర్పులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేసిన పీపి లను అభినందించిన ఎస్పీ* *విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ ప్రోత్సాహకాలు:* *జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ * నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేర […]