రాజకీయం

కొండపోచమ్మ ఆశీర్వాదం తో కదిలిన ఎన్నికల ప్రచార రథం.

210 Views

జగదేవ్పూర్ నవంబర్ 1 :జగదేవ్పూర్ మండలంలోని హెడ్ కోటర్స్ కొండపోచమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రచార రథా సారథిలను ప్రారంభించి, అనంతరం జంగంరెడ్డి పల్లిలో ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *