నేరాలు

నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

113 Views

నిర్మల్ జిల్లా ,మామడి మండలం పోలీస్ స్టేషన్ ఎస్సై లంచం తీసుకుంటుండగా ఆదివారం రోజు ఏసీబీకి చిక్కారు. అనంత పేట్ గ్రామానికి చెందిన సతీష్ ఇటీవలే వేరే వ్యక్తితో గొడవపడ్డారు. ఎస్ఐ రాజు అతనిపై 323,341 ,291 సెక్షన్లతో  కేసు నమోదు చేశారు.

ఈ కేసులో రిమాండ్ చేస్తా అనడంతో పదివేలు ఇస్తేనే స్టేషన్ బెయిల్ ఇస్తానని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని ఏసీబీకి అందించడంతో సతీష్ ఎస్ఐ రాజుకు 10000 ఇస్తుండగా ఏసీబీ వాళ్లు పట్టుకున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *