

Related Articles
నిండు గర్భవతులకు పండ్ల పంపిణీ…. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ దంపతులు
370 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ పుట్టినరోజు సందర్బంగా గర్భవతులకు పండ్ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజున్ల ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదిన సందర్బంగా ఎల్లారెడ్డిపేట లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని గర్భవతులకు సుమారు 30 మందికి పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని స్రవంతి, వైద్యసిబ్బంది రజని సతీష్, భారతం వెంకటేష్,ఆశ వర్కర్ దోనుకుల […]
కేజీబీవీల సమస్యలను పరిష్కరించాలి – టీపీటీఫ్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్
116 Viewsసిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నవంబర్ 26న తేదిన జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతో చేయగలరని టిపిటిఎఫ్ జిల్లాకార్యదర్శి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి – సమాన వేతనం చెల్లించాలి. కేజీవీబీ సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా ఉపాధ్యాయిలను రాత్రి విధుల నుండి తొలగించి వారి స్థానంలో మ్యాట్రిషన్గా నియమించి, హెల్త్ కార్డులను కల్పించలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం […]
ఎస్సి కార్పొరేషన్ లోన్స్
791 Views ములుగు,సెప్టెంబర్ 01 ప్రధాన మంత్రి ఆనుసుచిత్ జాతి ఆభ్యుధమ్ యోజన (పీఎం-ఏజేఏవై ) 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ములుగు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారుల నుండి ధరఖా స్తులు కొరనైనదని గతంలో ఎస్సి- కార్పొరేషన్ ఓబియం యంఎస్ వెబ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న(1054) వారు మాత్రమే తమ పేర్లను సంబందిత ఎంపీడీఓ కార్యా లయంలో సరిచూసు కొని తాము ఎంచుకున్న స్కీముకి సంబందించిన మొత్తం వ్యయంలో బ్యాంక్ వాటా / లబ్ధి […]



