ప్రాంతీయం

దుర్గామాతను దర్శించుకొని పూజలు నిర్వహించిన ఆత్మ కమిటీ చైర్మన్

197 Views

సిద్దిపేట జిల్లా అక్టోబర్ 20
24/7 తెలుగు న్యూస్

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామం లో శ్రీ దుర్గ యూత్ మరియు గ్రామ పెద్ద ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి అన్న దానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు లతో ఇక్కడ రావడం జరిగిందనీ అన్నారు. ఆ తల్లి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కనక లక్ష్మీ చంద్రం, ఉపసర్పంచ్ తిగుల్ల బాలకిషన్, కొండ పోచమ్మ డైరెక్టర్ కుమ్మరి కనకయ్య, మండల కో ఆప్షన్ ఏక్ బాల్,శ్రీ దుర్గా యూత్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *