Breaking News

108ను తనికీ

64 Views

108ను తనికీ చేసిన ఈ.ఎం.ఈ మహేశ్

అక్టోబర్ 20

మండలకేంద్రంలోని పీహెచ్సీలో గల 108 వాహనాన్ని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఈఎంఈ) ఆకస్మికంగా తనికీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన 108 వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు .

హఠాత్తుగా జరిగే అటువంటి ప్రమాదాలను 108కు ప్రజలు సమాచారం ఇచ్చిన వెంటనే రాత్రి పగలు సేవలు అందుబాటులో ఉంటాయి కావున ప్రజలు 108 యొక్క సేవలను వినియోగించుకోవాలని  అన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *