క్రీడలు

వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం

254 Views

బాంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం గారి సాధించింది భారత్ మూడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ పై విజయభేరి మోగించింది.

తొలత బ్యాటింగ్ ప్రారంభించిన బాంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. కాగా తర్వాత ప్రారంభించిన భారత్ బ్యాటింగ్ 41.3 ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి బాంగ్లాదేశ్ పై విజయం సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులు చేశారు. అదేవిధంగా తన క్రికెట్ కెరియర్ లో 87 సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *