59 Viewsసెప్టెంబర్ 21 ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పట్టుదల, కార్యదక్షతతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ???? ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా నాగర్కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద 16 సెప్టెంబర్, 2023 నాడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో పాలమూరు ప్రజల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీరనున్నాయి శర్దని శేఖర్ శర్దని శేఖర్
46 Viewsఅక్టోబర్ 6 మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు తాను అవినీతికి పాల్పడలేదని ఆయన పూజించే సాయి బాబా పై గుడిలో ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంచిర్యాల మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య సవాల్ చేశారు. శుక్రవారం మంచిర్యాల లోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప్పలయ్య మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, అభివృద్ధి పనుల్లో […]
257 Views బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో , నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా […]