రాజకీయం

నస్పూర్ కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రేమ్ సాగర్ రావు

232 Views

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమ్మకాలు.. కొనుగోళ్లు అధికం అయ్యాయి. ఎప్పుడు ఎవ్వరు అమ్ముడుపోతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

గత చరిత్రను ద్రుష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలి.
మంచిర్యాల నియోజకవర్గ ప్రజలపై నాకు విశ్వాసం ఉంది. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పకుండా నన్ను గెలిపిస్తారు.

ఇంద్రవెల్లి, నస్ఫూర్ సత్యాగ్రహ సభను విజయవంతం చేసిన ఘనత కార్యకర్తలదే.

ఈ 45 రోజులు కష్టపడితే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. ప్రతి పేదవాడికి మనం న్యాయం చేయగలుగుతాం. ప్రతి గ్యారంటీని మనం అమలు చేస్తాం.

ప్రతి కార్యకర్త ఈ 45 రోజులు కష్టపడితే… కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వస్తుంది.

నస్పూర్ కార్యకర్తల సమావేశంలో స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ ప్రేమ్ సాగర్ రావు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *