అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7
ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ ఇండియా ఇప్పుడు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ అఫ్ఘానిస్థాన్తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. విజయంతో ఖాతా తెరవాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
