రైతులకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతన్నల పై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ మంగళవారం రోజు సంయుక్త కిసాన్ మోర్చ-కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
