రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 27: రాచర్ల గొల్లపల్లి రాచర్ల బొప్పాపూర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కనుల పండుగగా గణపతి నవరాత్రి ఉత్సవ శోభాయాత్ర విద్యుత్ దీపాల వెలుగులో ప్రత్యేకంగా తెప్పించిన రథంలో గణపతిని ఊరేగింపుగా గ్రామ వీధులలో ఊరేగించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు వైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు ప్రత్యేక వేషధారణలతో పాల్గొని గణపతి నవరాత్రుల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు
