గజ్వేల్ నియోజకవర్గం లో మైనార్టీ బందు కింద ఐదుగురికి మున్సిపల్ చైర్మన్ కి ఐదుగురికి వైస్ చైర్మన్ కి ఐదుగురికి వాళ్ల వాళ్ల వద్దకు సాంక్షన్ అయినాయి కానీ వాళ్ల పేర్లు బయట పెట్టడం లేదు త్వరలో మైనార్టీ బందు గురించి బట్టబయలు చేయున్నరు
111 Views-పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల , మార్చి -17: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదివారం ఒక ప్రకటనలో తెలిపారు. […]
78 Views అందరికీ ఆదర్శంగా నిలిచిన రాజన్నపేట ఉపసర్పంచ్ ఉడుగుల యాదగిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన కుమారుడిని చేర్పించిన ఉపసర్పంచ్ గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వారి ఇంటి టాక్స్ (గర్ పట్టి) స్వంతంగా చెల్లిస్తానని ప్రకటన TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన కుమారుడు ఆరవ తరగతి చదువుతుండగా […]
120 Viewsఅవినీతికి అడ్డా డిసిసి బ్యాంక్ చేర్యాల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి సెప్టెంబర్ 12 సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల వెంకటవ్వ భర్త పేరు కత్తుల జగనాదం 2015 సంవత్సరంలో క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది మళ్లీ తిరిగి చెల్లించడం జరిగింది తర్వాత తిరిగి మళ్ళీ అమౌంటు వేయడం జరిగింది గతంలో చెల్లించినప్పటికీ మళ్లీ ఒక లక్ష 96,000 […]