Breaking News

హాస్పిటల్లో వైద్యం వికటించి 1నెల రోజుల పసికందు మృతి..

302 Views

సిద్దిపేట జిల్లా చేర్యాల

సెప్టెంబర్ 22

సిద్దిపేట జిల్లా  చేర్యాల మండల కేంద్రంలోని శ్వేత పిల్లల హాస్పిటల్లో వైద్యం వికటించి 1నెల రోజుల పసికందు మృతి..

డాక్టర్ నిర్లక్ష్యంతోనే పాప మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి రోదిస్తున్న పాప కుటుంబ సభ్యులు…

పాప మృతికి శ్వేత హాస్పటల్ కారణమైన వైద్యునితో పాటు ఆసుపత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాప బంధువుల డిమాండ్…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *