సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16
మృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 Kg ల బియ్యం అందజేసిన గ్రామ ఉపసర్పంచ్ లింగాల ముత్యం
మాందాపూర్ గ్రామానికి చెందిన *నర్రా నర్సయ్య (75)yrs మరణించిన విషయం తెలిసిందే ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యం మాందాపూర్ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో గ్రామ, కులం పెద్దమనిషి నర్ర నర్సింలు కొలకడి లింగాల కనుకయ్య గ్రామ బిఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగాల జాంగిర్.గ్రామస్తులు.లింగాల కనకయ్య.రవి.రాజు. మల్లేష్. శ్రీకాంత్.వెంకటయ్య. శ్రీను చంద్రయ్య.సురేష్. మల్లయ్య ,K.సాయిలు. నర్రా అనిల్. తోడేటి పోచయ్య.తదితరులు పాల్గొన్నారు





