సెప్టెంబర్ 14 సిద్దిపేట జిల్లా
పలుగుగడ్డ గ్రామానికి చెందిన నర్రా లక్ష్మి w/o నర్సింలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా *ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి పలుగుగడ్డ గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి సహకారముతో సీఎం సహాయ నిధికి మంత్రి హరీష్ రావు వద్ద అప్లై చేసుకోగా *ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి ఈరోజు వారికి 35000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్ వారి కుమారునికి అందజేయడం జరిగింది లబ్దిదారురాలు నర్రా లక్ష్మి సీఎం కెసిఆర్ కి మంత్రి హరీష్ రావుకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమములో పలుగుగడ్డ గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి మరియు మాందపుర్ ఉపసర్పంచ్ లింగాల ముత్యం పాల్గొన్నారు
