Breaking News

నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

75 Views

గంభీరావుపేట సెప్టెంబర్ 11
రాజన్న సిరిసిల్ల జిల్లా గభీరావుపేట మండల కేంద్రం లో 33/11 కె వి సబస్టేషన్ మెయింటే నెన్సు ఉన్నందున సోమవారం ఉదయం 9గంటల నుండి 2. గంటల వరకు గంభీరావుపేట , ముస్తాపానగర్ జగదాంబ తండా, జిల్లెల్లపల్లె , లక్ష్మి పూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు గంభీరావుపేట మండలం సెస్ ఏ ఇ రుషిక ఒక ప్రకటన లో తెలిపారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *