సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి పరిధిలో అంగన్వాడి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి అంగన్వాడి టీచర్ జై బునిసా ఆయా లక్ష్మి భాగ్యలక్ష్మి అనూష కవిత మౌనిక తదితరులు పాల్గొన్నారు
168 Viewsగణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు: సి పి, డిఎస్ చౌహన్ హైదరాబాద్:సెప్టెంబర్ 26 రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, అధికారులతో నాచారంలోని ఐఐసిటిలో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, […]
114 Viewsములుగు మండలం సింగన్నగూడెం విలేజ్ నివసిస్తున్న తాళ్ల రాము గౌడు మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ములుగు మండలం అధ్యక్షులు ని పరామర్శించడం జరిగింది కి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇకముందు ఇంకేమన్నా ఇబ్బంది కలిగితే పల్లె.రమేష్ యాదవ్ అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ములుగు మండల్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి భూత అధ్యక్షుడు రాజు గౌడ్ మరియు కిషన్ స్వామి నాగరాజ్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది No […]
163 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం…..: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]