కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనార్టీ మీటింగ్ లో హాజరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండీ మాజిద్ తో , సైదాపుర్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ, ఇమామ్ మరియు చిగురుమామిడి మైనార్టీ నాయకులు సర్వర్, మరియు సిరజ్.
178 Viewsదూల్మిట్ట చేర్యాల కొమురవెల్లి మద్దూరు దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సమావేశం సెప్టెంబర్ 27 సిద్దిపేట జిల్లా చేర్యాల; ఈరోజు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య చేర్యాలలో అందరు వికలాంగుల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి వికలాంగుల సమస్యపై చర్చించాడు. తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ చేర్యాలకు సంబంధించిన నాలుగు మండలాలు కొమురవెల్లి చేర్యాల దూలిమిట్ట మద్దూరు గ్రామస్తుల వికలాంగులంతా ఏకమై వికలాంగుల సమస్యను ఎవరో పట్టించుకోకపోవడంతో […]
113 Viewsగాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించిన: హోం మంత్రి హైదరాబాద్:అక్టోబర్ 08 సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్, సెంటర్ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదివారం నాడు హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆస్పత్రి […]
116 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం జన విజ్ఞాన వేదిక మరియు సమగ్ర శిక్షఆధ్వర్యంలో ప్రతి ఏట చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. కరోనా వలన గత రెండు సంవత్సరాలు ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మరల చెకుముకి టాలెంట్ పరీక్షలను 8,9, 10తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యక్షంగా పాఠశాల, మండల,జిల్లా ,రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. […]