కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనార్టీ మీటింగ్ లో హాజరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండీ మాజిద్ తో , సైదాపుర్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ, ఇమామ్ మరియు చిగురుమామిడి మైనార్టీ నాయకులు సర్వర్, మరియు సిరజ్.
98 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఓ మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణ హత్య చేశారు. చందుర్తి మండల కేంద్రం చెందిన గంగారం(72) అనే వృద్ధుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తలపై తీవ్ర గాయాలు చేసి దారుణ హత్యకు ఒడిగెట్టారు. ఓ గ్రామంలో హోటల్లో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న గంగారం ను ఎవరు చంపారు…? ఎందుకు చంపారు…? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు హత్య గల కారణాలు […]
97 Views కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట కేవీఆర్ కాలనీలో మమతా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బి హబ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధులుగా ఈరోజు అధినాయకత్వం వహించారు. నాణ్యమైన సేవతో ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ శంభీపూర్ కృష్ణవేణి కృష్ణ గారు, […]
204 Viewsవెంటాడిన ప్రమాదాలు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి .. వెంటాడిన ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు.. ఎమ్మెల్యే గా కలిసిరాని కాలం..లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి ప్రమాదానికి గురై.. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువఎమ్మెల్యే మృతి నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ […]