కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనార్టీ మీటింగ్ లో హాజరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండీ మాజిద్ తో , సైదాపుర్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ, ఇమామ్ మరియు చిగురుమామిడి మైనార్టీ నాయకులు సర్వర్, మరియు సిరజ్.
157 Views మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు – ఎంపీపీ, వెళ్లే రేణుక జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు సందర్భంగా వేయి మొక్కలను ప్రజాప్రతినిధులు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో పల్లె ప్రకృతి వనం ప్రక్కన వివిధ రకాలైన జామ, వేప,అల్లనేరేడు,సీతాఫలం, దానిమ్మ మొదలగు మొక్కలను నాటారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలోని 17వేల […]
176 Viewsవర్గల్ మండల్, తునికి ఖల్సా మార్చ్ 13, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ హుస్సేన్ ఆధ్వర్యంలో తునికి ఖల్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న 33 మంది విద్యార్థులకు పైగా ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెంట్రీ కిట్ పంపీణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తునికిఖాల్సా కార్యదర్శి ప్రశాంత్ సార్ కాంగ్రెస్ నాయకులు శ్యామ్, ఆంజనేయులు, సాయి గౌడ్, భాస్కర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్మి , ఇతర ఉపాధ్యాయులు […]
73 Viewsజులై 24, 24/7 తెలుగు న్యూస్:రెండు భారత్లు, రెండు మిత్రపక్షాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బిహార్ పేర్లను పదే పదే ప్రస్తావించినప్పుడు ఎంతో వీనుల విందుగా అనిపించింది. గత పది సంవత్సరాలుగా బడ్జెట్లో రాష్ట్రాల పేర్లను కేవలం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపించినప్పుడే ప్రస్తావించడం జరిగింది. ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రానికి తన మనసులో సమున్నత స్థానం ఉన్నదంటూ ప్రధానమంత్రి […]