కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనార్టీ మీటింగ్ లో హాజరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండీ మాజిద్ తో , సైదాపుర్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ, ఇమామ్ మరియు చిగురుమామిడి మైనార్టీ నాయకులు సర్వర్, మరియు సిరజ్.
335 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17) లారీ అద్భుతప్పి బోల్తా కొట్టిన సంఘటన తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.. కరీంనగర్ నుండి హైదరాబాదుకు అతి వేగంగా వెళుతున్న లారీ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది.. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కొని అర్తనాదాలు పెట్టడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ […]
180 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం…. టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కిందని . రాజన్న సిరిసిల్ల జిల్లా.టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కాంగ్రెస్పై ధ్వజమెత్తారు గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ ముందరరైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి, రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు అనంతరం సింగిల్ విండో అధ్యక్షుడు మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సెస్ […]
282 Viewsరష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండోరోజు భీకరంగా సాగుతోంది రాజధాని కీవ్ ను మరికొద్ది గంటల్లోనే రష్యా స్వాధీనం చేసుకోబోతోందని తెలుస్తోంది. అమెరికా, నాటో రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఆవేదనగా చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ. మరోవైపు.. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ లోని కీలక న్యూక్లియర్ ప్లాంట్ చెర్నోబిల్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. తొలిరోజు రష్యా 203 బాంబు దాడులు […]