ఆవుసులోనిపల్లి లో జి. కనకమ్మ భర్త శ్రీను కి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నీదికిందా 30000 రూపాయలు చెక్కును సర్పంచ్ కరుణాకర్ ఇవ్వడం జరిగింది. సీఎంకు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.
142 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల మానేరు తీరాన చిక్కుకున్న బాధితులను కాపాడడానికి రంగంలోకి దిగిన ఆర్మీ హెలికాప్టర్ అనుక్షణం పర్యవేక్షణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రజా ప్రతినిధులు టీఎస్ 24/7 తెలుగు న్యూస్ ప్రజల పక్షం ప్రతిక్షణం మరింత సమాచారంతో మీ ముందుకు No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
114 Views*ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో ఎస్సీ బీసీ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం…* కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను గడపగడపకు తిరిగి ప్రజలకు వివరిస్తూ, BRS, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇచ్చి అమలు చేయని పథకాలు 1.KG టూ pg ఉచిత విద్య, 2.ప్రతి దళిత కుటుంబానికి […]
277 Viewsరాష్ట్రంలో కొనసాగుతోన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేశారు. దీని విలువ 1,124 కోట్ల రూపాయలు. ఎంఎస్ఎంఈలతో పాటు టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్లుల కోసం ఉద్దేశించిన నగదు బదిలీ ఇది. ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను విడుదల చేయడం ఇది రెండోసారి. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని బదలాయించారు. ఇప్పటిదాకా 2,086 కోట్ల ప్రోత్సాహకాలను […]