ఆవుసులోనిపల్లి లో జి. కనకమ్మ భర్త శ్రీను కి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నీదికిందా 30000 రూపాయలు చెక్కును సర్పంచ్ కరుణాకర్ ఇవ్వడం జరిగింది. సీఎంకు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.
296 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమ విడనాడాలని మండల కాంగ్రెస్ పార్టీ దొమ్మాటి నర్సయ్య స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ధర్నా చేయడం రాస్తారోకో చేయడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని అంటున్నదని అందుకే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమని అనడం అన్యాయం అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య రైతులు నలిగి […]
45 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్ Cr.No.158/2025 U/Sec. 318(4), 319(2) BNS, Sec 66C,66D IT Act -2008 and Sec.42 (1), 42 (3) (c ), 42(3) (e) of the Tele communication Act 2023 of P.S., Jannaram. నేరం జరిగిన స్థలం: H.No.1-306/2 ,రాఘవేంద్ర థియేటర్ దగ్గర ,జన్నారం. శ్రీమతి శిఖా గోయల్, ఐ.పి.యస్., డి.జి.పి., డైరెక్టర్, టి.జి.సి.యస్.బి., మరియు శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐ.పి.యస్., డి.ఐ.జి., కమిషనర్ […]
107 Viewsబీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ ఉన్నాయి. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలు నిర్వహించాలన్నారు. 3 పంటలు బీఆర్ఎస్ నినాదం.. 3 గంటల కరెంటు కాంగ్రెస్ విధానం పేరుతో సభలు నిర్వహించాలని సూచించారు. రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను […]