దుబ్బాక మండలం పోతారం గ్రామంలో విపత్కాల వేళ పాము కాటుకుగురైన వ్యక్తిని తన కారులో 100 పెడకల ఆసుపత్రికి తరలించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ . పోతారం గ్రామం నుండి దుబ్బాక కు వస్తుండగా దారి మార్గంలో పాము కాటుకు గురైన వ్యక్తిని చూసి తన కారులో ఆసుపత్రికి తరలించి నిండు ప్రాణాలను కాపాడారు. ఆపత్కాల సమయంలో తన సేవ తత్వంతో కాపాడి, నిండు మనసును చాటుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ . పాము కాటుకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
125 Views-శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో”ను అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఎనిమిది నెలల పాటు ఐ ఐ టి ఏ,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో” ను ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన షాడో జిల్లా పోలీస్ […]
113 Viewsగజ్వేల్, ఏప్రిల్ 4, 24/7 తెలుగు న్యూస్ :మెదక్ పార్లమెంటుఅభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి.రాగుల రాజు ముదిరాజ్. గజ్వేల్ నియోజకవర్గం జగదేపూర్ మండలం కొండాపూర్ గ్రామాల్లో జగదేపూర్ మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో నీలం మధు ముదిరాజు కి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. జాతి బిడ్డను గెలిపించుకునే బాధ్యత ముదిరాజ్ జాతి మీద మీద ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు […]
107 Views*ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి* *పలు కళాశాలలో కమిటీలు & మెంబెర్స్షిప్ చెయ్యడం జరిగిందన్నారు.* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* మద్దూరు: మండలంలోని ప్రభుత్వ కళాశాలలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల, మోడల్ పాఠశాలలో కమిటీలు గురువారం నాడు వేయ్యడం జరిగిందని తదనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటుచెయ్యాలని ప్రభుత్వాన్ని జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ… విద్యార్థులను అనేక […]