కందుల శ్యామలమ్మ కు నివాళులు అర్పించిన
రాష్ట్రాకాంగ్రెస్ నాయకురాలు మాధవీ రెడ్డి 2023 పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలానికి కు చెందిన సిపిఎం నాయకుడు కందుల బాబు తల్లి అయిన శ్యామలమ్మ స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి బాబు నివాసానికి వెళ్లి వారి తల్లి కి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి ని తెలిపారు, మాధవీ రెడ్డి తో గ్రామ నాయకులు అద్దంకి కోటయ్య చారి, యువజన కాంగ్రెస్ నాయకుడు తైదల వీరాస్వామి తదితరులు ఉన్నారు





