Breaking News

బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఎంపీపీకి వినతి పత్రం

94 Views

బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఎంపీపీకి వినతి పత్రం

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి పెద్దిరాజుపేట వరకు ఒక కిలోమీటర్ దూరం బిటి రోడ్డు మంజూరు చేయాలని కత్తుల భాస్కర్ రెడ్డి ఎంపీపీ కర్ణాకర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి నుండి పెద్దిరాజుపేట వరకు బీటీ రోడ్డు లేక వర్షం పడడం వల్ల విద్యార్థులకు ప్రయాణికులకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గత పది సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు ప్రజల అవసరాల నిమిత్తం వెంటనే బీటీ రోడ్డు మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరారు దీనికి ఒక కోటి 23 లక్షల ఖర్చవుతుందని తెలిపారు దీనికి స్పందించిన ఎంపీపీ నెల రోజులలో మంజూరు చేస్తానని తెలిపారు దీనికి పోతిరెడ్డిపల్లి గ్రామం తరపున ఎంపీపీ కత్తుల భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *