రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఈరోజు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు మండలాల్లో మోతాదు నుంచి అతి భారీ వర్షాలు పడ్డట్టుగా వాతావరణ కేంద్రం సూచించింది
83 Viewsఆకునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు వార్డ్ మెంబర్ ఎండి అహ్మద్ వాళ్ళ తల్లి మరణించడం జరిగింది. హైమద్ను పరామర్శించి నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పిఎసిఎస్ డైరెక్టర్ కొమ్ము రవి కౌన్సిలర్ ముత్యాల తార యాదగిరి ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్ మండల సీనియర్ నాయకులు కాటం శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణమూర్తి యూత్ కాంగ్రెస్ నాయకులు భూమని బాలరాజ్ ఇంత కింది మల్లేశం బంగ్లా […]
127 Viewsఎల్లారెడ్డిపేట మండలం లో అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులను హిందూ ఐక్యవేదిక మరియు హిందూ సంఘాల నాయకులు పోలీసుల సహకారంతో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు ఆపడం జరిగింది సిరిసిల్ల నుండి నార్సింగికి తరలిస్తున్నటువంటి ఆవులను కబేలాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాటిని సురక్షితంగా గోశాలకు పంపించాలని అలాగే ఈ గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు కేసులు పెట్టాలని వ్యాన్ ను సీజ్ చేయాలనీ గోవులను గోశాలకు తరలించాలని మండలంలో గోవులను వదిస్తున్న ఇలాంటి కార్యక్రమలు చేస్తున్న […]
179 Viewsఓట్ల కోసమే గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు:చాడ వెంకటరెడ్డి కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 03 మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం కేవలం ఎన్నికల జిమ్మికని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానికి గిరిజనులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. 2014 సంవత్సరంలో విభజన హామీలు ఇస్తామని ప్రకటించి, ఎన్నికలు దగ్గరపడుతుండంతో గిరిజ యూనివర్సిటీ ఏర్పాటు […]