తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ముందు జాగ్రత్తగా బుధ గురువారాలు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది
40 Viewsమహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహా మృత్యుంజయ హోమము ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లోని శ్రీ గీత మందిరము శ్రీ పాంచజన్య ధార్మిక పీఠం భక్తసమూహందిరం వారి ఆధ్వర్యములో శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారు శుద్ధ వైదిక విధానములతో, పరమేశ్వర అనుగ్రహం కోసం నిర్వహించబడుచున్న మహా మృత్యుంజయ హోమం త్ర్యంబకం యజామహే మంత్ర జప జహితంగా అతి శక్తివంతముగా నిర్వహించినట్టు పంతులు రఘురామ శర్మ తెలియజే శారు మహా హోమం. ఘనంగా నిర్వహించారు […]
31 Viewsమంచిర్యాల జిల్లా. కొత్తగా భూమి కొన్న వారికి రైతు భరోసా. ఎల్లుండి వరకు చాన్స్ ఉంది. కొత్తగా వ్యవసాయ భూమిని కొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నది. దీనికి సంబంధించి కొత్తగా కొన్న వ్యవసాయ భూమి జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి దానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం మరియు ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ఈనెల 20 లోపు సంబంధిత వ్యవసాయ అధికార ఆఫీసులో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి రైతు […]
84 Viewsశనివారం రోజు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.* తిరుపతి :సెప్టెంబర్ 16 శనివారం తిరుమలలో వీకెండ్ వచ్చిందంటే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. కానీ,ఈ శనివారం రోజున మాత్రం భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో తగ్గింది. స్వామివారి దర్శనం కోసం కేవలం ఒక కంపార్ట్మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారు. 62357 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 […]