Breaking News

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరియు జాని తండ్రి మరణించగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన నాయకులు

97 Views

మహబూబాబాద్ నియోజకవర్గం
గూడూరు మండలం & గ్రామానికి చెందిన భారాస నాయకులు ఎలమండల సారంగం గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటికి పరామర్శించారు, భారాస మైనారిటీ నాయకులు జానీ గారి తండ్రి ఇటీవల మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన …

*మహబూబాబాద్ శాసన సభ్యులు*
*బానోత్ శంకర్ నాయక్ గారు.*

ఈ కార్యక్రమంలో
జెడ్పీ కో ఆప్షన్ ఎం.డి.ఖాసీం గారు,
ఎంపిపి సుజాత మోతిలాల్ గారు,
స్థానిక ఎంపిటిసి నూకల రాధిక సురేందర్, సర్పంచులు, ఎంపిటిసిలు, భారస నాయకులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *