Breaking News

గౌడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

120 Views
అలంపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఏజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన జోగులాంబ గద్వాల జిల్లా గౌడ ఆత్మీయ సమ్మేళనం ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు.* కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, కృష్ణ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ మంద మంద సాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెలు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ రామన్ గౌడ్, ఉండవల్లి సర్పంచ్ రేణుక, ఎక్సైజ్ డీసీ దత్తు రాజు గౌడ్, ఈసీలు సైదులు, విజయభాస్కర్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య, కో-ఆపరేటివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, ఎం.వి.ఐ చక్రవర్తి, నాయకులు గట్టు తిమ్మప్ప, రవి ప్రకాష్ గౌడ్, హరి ప్రసాద్, కిషోర్ కుమార్ ఉన్నారు.
No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *