

Related Articles
ముస్తాబాద్ లో బతుకమ్మ ఆటపాటలతో వినూత్న నిరసన చేసిన సఫాయి కార్మికులు. 30.వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె.*ప్రభుత్వ మొండివైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సఫాయి కార్మికులు…
123 Views ముస్తాబాద్ ఆగస్టు4,మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు వారి సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపట్టి నేటికీ 30వ రోజుకు చేరుకుంది పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయితీ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద మహిళలు, పురుషులు కార్మికులు బతుకమ్మలు అసైదూల ఆటలాడుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా మండల అధ్యక్షుడు జల్లి లక్ష్మణ్ తోపాటు కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ వచ్చి9.సంవత్సరాలు గడిచిన మాహక్కులు మాకురాలే కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ కేటీఆర్ కు మాత్రమే స్వతంత్రం […]
శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్షను ప్రారంభించిన – ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
172 Viewsభద్రాచల దేవస్థానం పిలుపు మేరకు కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనే అవకాశం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం వారికి దక్కింది. ఈ కార్యక్రమం శనివారం సత్యసాయి మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యమానికి ముఖ్య అథితిగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత 25సంవత్సరాల నుండి చేస్తున్నా ఆధ్యాత్మిక సేవను గుర్తించిన భద్రాచల దేవస్థానం వారు కోటి తలంబ్రాల దీక్షను అప్పజెప్పడం రామకోటి రామరాజు ఆధ్యాత్మిక కృషి పట్టుదల ఆమోఘమన్నారు. […]
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు అవగాహన
64 Viewsజాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు అవగాహన -గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా గౌరారం జనవరి 22 సిద్దిపేట జిల్లా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, సిబ్బందితో కలిసి అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. త్రిబుల్ […]

దానం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు. రక్త దానంవల్ల ఎటువంటి హాని ఉండదని, సమాజానికి ఓ సంకేతం పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

