

Related Articles
ఆకుటుంబాన్ని పరామర్శించి 50,కిలోలు అందించారు…
297 Viewsముస్తాబాద్, జనవరి 2 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన గుండం రాములు అనారోగ్యంతో పరమపదించగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి పరామర్శించి 50కిలో బియ్యాన్ని వారికి అందజేశారు, అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కిసాన్ సేల్ మండల అధ్యక్షులు సారగొండ రాంరెడ్డి, యూత్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఏదునూరి […]
దినోత్సవం
89 Viewsఏబీవీపీ అద్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం – విమోచన దినోత్సవాణ్ణి ప్రజాపాలన దినోత్సవం అనటం సిగ్గుమాలిన చర్య. సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 17 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వీర సావర్కర్ చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ “భారత దేశం మొత్తానికి ఆగస్ట్ 15 1947న స్వేచ్ఛ లభించింది […]
రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభం – బిజెపి బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గర్నెపల్లి కృష్ణమూర్తి
170 Views రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అని బిజెపి బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గర్నెపల్లి కృష్ణమూర్తి అన్నారు. శనివారం జగదేవపూర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలువడంతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వాపోయారు. నిరుద్యోగుల పాలిట బిఆర్ఎస్ ప్రభుత్వం శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ లో బిఆర్ఎస్ […]

దానం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు. రక్త దానంవల్ల ఎటువంటి హాని ఉండదని, సమాజానికి ఓ సంకేతం పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

