ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 22, పట్టణంలో హరితహారం కార్యక్రమంలో రోడ్డుకిరువైపులా మొక్కలను నాటారు..
గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఉపాధి హామీ కార్మికులు ఈ మొక్కలకు ట్యాంకర్ తో నీటిని పోసి వృక్షాలు ఏదుగేలాచేసి.. కానీ విద్యుత్ శాఖవారు పెరిగిన చెట్లను విద్యుత్ కు అంతరాయం అవుతుందని చెప్పేసి ఇష్టానురీతిలో చెట్లను నరికి వేశారు. సామాన్య మానవుడు నరికితే వేలు పైన్ వేస్తారు. ఈఅధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాను విద్యుత్ స్తంభాల కింద మొక్కలను ఎందుకు పెడుతారు పెరిగిన చెట్లను ఎందుకు నరికేస్తారు ఇన్ని రోజులు చేసినా కార్మికుని శ్రమ వృధా అవుతుంది ఏదైనా ఆలోచించి పని చేయండని కోలకృష్ణ గౌడ్ ఆరోపించారు.
123 Views*బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. రైతులు వరి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి వారం రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలు ఆలస్యం అవుతున్నాయని, వాతావరణ మార్పుల వలన వర్షాలు పడుతున్నాయని, రైతుల బాధలు అర్థం చేసుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని […]
166 Viewsదౌల్తాబాద్, సెప్టెంబర్ 13: మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో మండల విద్యాధికారి నర్సమ్మ, లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు లు ప్రారంభించారు. మండల స్థాయిలో అండర్ 17, అండర్ 14 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శోభారాణి, మాజీ సర్పంచ్ […]
123 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం ఏర్పాటుకు గురువారం రోజున ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మండలంలో ఇప్పటివరకు మండల సంఘం ఏర్పాటు చేయకపోవడం మరియు మండల స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలంటే మండల సంఘం ఏర్పాటు చేసుకొని ప్రతి స్వర్ణకారుడి సమస్యను పరిష్కరించుకోవడానికి మండల సంఘం ఏర్పాటు చేసుకోవాలని స్వర్ణకార సభ్యులు అన్నారు ఈ నెల 17న విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవం సందర్భంగా రాచర్ల బొప్పాపూర్ గొల్లపల్లి స్వర్ణకార సంఘంలో మధ్యాహ్నం 3:00 […]