టీఎస్ తెలుగు న్యూస్.. పిఎం మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 27. ఏళ్ల కాలం నాటి ఫోటో వైరల్ అవుతుంది1994లో వైట్ హౌస్ చూసేందుకు సాధారణ టూరిస్ట్ గా వెళ్లిన మోదీ.. ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడి హోదాలో వైట్ హౌస్ లో అడుగు పెట్టారు.1994లో స్నేహితులతో కలిసి అడుగుపెట్టి వైట్ హౌస్ ముందు ఫోటో తీసుకున్నారు అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అసలైన విజయం ఇదేనంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
114 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లభ్యధారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి […]
81 Viewsఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్ ప్రీతం కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట నుండి కాంగ్రెస్ నాయకులు సుడిద రాజేందర్ చె బాబు గోపాల్ దేవరాజు మాజీ ఎంపీటీసీ తిమ్మాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ హైదరాబాద్ వెళ్లారు మాసాబ్ ట్యాంకు చాచా నెహ్రూ పార్కు ఎదురుగా ఉన్న ఐదు అంతస్తు వద్ద ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం కుమార్ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు […]
38 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఓవరాల్ ఛాంపియన్షిప్ లో రామగుండం పోలీస్ కమీషనరేట్ మూడవ స్థానం. కాళేశ్వరం జోన్ పరిధిలో మొత్తం గోల్డ్ మెడల్స్-16, సిల్వర్ మెడల్స్- 24, బ్రాంచ్ మెడల్స్..32, మొత్తం మెడల్స్ -73. *3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన కాళేశ్వరం జోన్ పోలీస్ సిబ్బందిని అభినందించిన పోలీస్ కమీషనర్ . కరీంనగర్లో జరిగిన 3వ తెలంగాణ […]