Breaking News

50, కిలోలు బియ్యం సహాయం చేసిన పోచమ్మ యూత్ సంఘసభ్యులు…

86 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మందాడి లింగం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల పరమపదించగా  వారి కుటుంబానికీ  పోచమ్మ యూత్ ఆధ్వర్యంలో 50, కిలోల బియ్యాన్ని పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో పోచమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *