Breaking News

50, కిలోలు బియ్యం సహాయం చేసిన పోచమ్మ యూత్ సంఘసభ్యులు…

100 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మందాడి లింగం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల పరమపదించగా  వారి కుటుంబానికీ  పోచమ్మ యూత్ ఆధ్వర్యంలో 50, కిలోల బియ్యాన్ని పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో పోచమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *