Breaking News

ఇంటింటా నల్ల జెండాలతో నిరసనలు

208 Views

కేంద్ర ప్రభుత్వ వైఖరికి ప్రతి రైతు ఇంటి పై నల్ల జెండాలు ఎగుర వేయాలి అని మంత్రి కేటీఆర్ ప్రతి గ్రామంలో నల్ల జెండాలు ఎగురవేసి డప్పులు మోగించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకాలాలని ఈ సెగ ఢిల్లీకి తాకాలనీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు యాసంగిలో వడ్లు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి నాయకులు కుంభాల మల్లారెడ్డి తమ ఇంటి పై నల్ల జెండా ఎగురవేసి శుక్రవారం ఉదయాన్నే తమ కళ్ల ముందే నల్ల జెండాలను కట్టి నిరసన తెలిపారు పధిర సర్పంచ్ కుంబాల వజ్రమ్మ రైతులంతా కలిసి నల్లజెండాలతో తమ ఇళ్ల పై కప్పులకు బ్లాక్ జెండాను ఎగరవేశారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7