వర్గల్ మండల్ వర్గల్ గ్రామంలో గల రైతు ఉప్పరి నరసయ్య తండ్రి సత్తయ్యకు చెందిన రెండు పాడి గేదలు పిడుగుపాటుతో మృతి చెందాయి. ప్రభుత్వం రైతు పట్ల సానుభూతితో తగిన సహాయం అందించగలరు.
127 Viewsకొడకండ్ల గ్రామానికి చెందిన చిలసారం నర్సింలు గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతను ఆర్విఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ కురాకుల సాయి నర్సింలుకి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాడు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
98 Viewsశ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ లోని మల్లారెడ్డి నగర్ లో ఈరోజు జరిగిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ […]
133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామం లో సంకోజు శేఖర్ గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ వల్ల తన కాలు విరిగింది.కృతిమంగా కాలు అమర్చడానికి అయ్యే ఖర్చు దృష్టిలో పెట్టు కొని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ కోశాధికారి కొలనూరు శంకర్ గారు జిల్లా నాయకులు వంగాల వసంత కుమార్ గారు వంగాల శ్రీనివాస్ శ్రీ […]