Breaking News

పటాన్చెరువు నియోజకవర్గం నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్

136 Views


పటాంచెరువు నియోజకవర్గం నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్

మే

29 సోమవారం

ఈ రోజు పటాంచెరువు నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కావడంతో ఆయన నివాసంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *